నూతన సంవత్సర వేడుకల సందర్భంగా మందమర్రి పోలీసులు ఆంక్షలు విధించారు. డిసెంబర్ 31 వ తేదీ రాత్రి 8 గంటల నుంచి ఒంటిగంట వరకు మాత్రమే వేడ...
సింగరేణి ఆవిర్భావ ముగింపు వేడుకలు | singareni AVIRBHAVA mugimpu vedukalu
సింగరేణి ఆవిర్భావ ముగింపు వేడుకలు పాల్గొన సింగరేణి జి.ఎం వెంకటేశ్వర్ రెడ్డి,జయరాం కృష్ణ,బెల్లంపల్లి డీఎస్పి రమణ రెడ్డి.
సింగరేణి ఆవిర్భావ వేడుకలను ప్రారంభించిన జి.ఎం వెంకటేశ్వర్ రెడ్డి | Singareni AVIRBHAVA vedukalanu prarambhinchina G.M venkateshwar reddy
సింగరేణి ఆవిర్భావ వేడుకలను ప్రారంభించిన జి.ఎం వెంకటేశ్వర్ రెడ్డి
లక్ష రూపాయలతో ఏసీబీకి పట్టుబడిన ఇరిగేషన్ డీఈ,ఈఈ | Laksha Rupayalatho ACB ki pattubadina Irrigation D.E,EE
అవినీతి నిరోధక శాక అధికారులు పన్నిన వలలో రెండు పెద్ద అవినీతి చేపలు చిక్కాయీ. మంచిర్యాల నీటిపారుదల శాఖకు చెందినా ఈఈ వినోద్ కుమార్ , డీఈ బ...
సింగరేణి వేడుకలను జయప్రదం చేయాలి | Singareni Vedukalanu Jayapradam Cheyali
ఈ నెల 23న నిర్వహించే సింగరేణి అవిర్బావ వేడుకలను మందమర్రి ఏరియా ఉద్యోగులు, పట్టన ప్రజలు విజయవంతం చేయాలని ఏరియా జనరల్ మేనేజర్ జి.వెంకటేశ్వ...
స్విమ్మింగ్ పూల్ పరిశీలన...
స్ధానిక సీఈఆర్ క్లబ్ లో ఉన్న స్విమ్మింగ్ పూల్ ను ప్రభుత్వ విప్ నల్లాల ఓదెలు ఆదివారం పరిశీలించారు. సింగరేణి ఏరియా జనరల్ మేనేజర్ తో పాటు ...
కరాటేలో సింగరేణి కళాశాల విద్యార్ధినుల ప్రతిభ...
ఇటవల స్ధానిక కార్మెల్ పాటశాల ఆవరణంలో జరిగిన రాష్ట్ర స్ధాయి క్రిస్టియన్ కరేటే. 2015 పోటిలలో స్ధానిక సింగరేణి మహిళా ఇంటర్మీడియట్, డిగ్రీ క...
ఎస్సి వర్గీకరణకు సహకరించండి
పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ఎస్సి వర్గీకరణ బిల్లు ఆమోదం పొందేలా సహకరించాలని కోరుతూ నియోజక వర్గ ఏమర్పి ఎస్ నాయకులూ శనివారం ప్రభుత్వ ...
మంచిర్యాల రాళ్లవాగు వంతెన సమీపం లో కారు ప్రమాదం.......
మంచిర్యాల రాళ్లవాగు వంతెన సమీపం లో కారు ప్రమాదం సెల్ ఫోన్ లో మాట్లాడుతూ వాహనం నడపటం వల్లే ఈ ప్రమాదం జరిగిందని ప్రత్యేక్ష సాక్షులు అంటు...
ఆదిలాబాద్ జిల్లా కవ్వాల్ అభయారణ్యంలో పులి సంచారం...
కవ్వాల్ అభయారణ్యంలో అటవీ శాఖా అధికారులు ఏర్పాటు చేసిన సి సి కెమెరా కు చిక్కిన పులి ఛాయాచిత్రాలు... దీంతో ఆదిలాబాద్ జిల్లా అడవులలో పులి...
ఉత్పత్తి సాధించిన ఉత్తమ కార్మికులకు బహుమతి...
మందమర్రి లోని సింగరేణి ఆర్ కే 1a బొగ్గు గని లో ఉత్పత్తి సాధించిన ఉత్తమ కార్మికులకు బహుమతి అందించిన గని అధికారులు ......
మంచిర్యాల న్యాయస్థానం లో సుమారు 4 వందల 10 కేసులను పరిష్కరించారు..
లోక అదాలత్ లతో బాగం గా మంచిర్యాల న్యాయస్థానం లో సుమారు నలుగు వందల పది కేసులను న్యాయమూర్తులు పరిష్కరించారు..విడిపోదామని అనుకున్న జీవిత ...
మునిస్పాల్ ఎన్నికలు జరిపించాలి - మందమర్రి న్యూస్
మందమర్రి మునిస్పలిటి ఎన్నికలు జరిపించేందుకు ప్రభుత్వం నుంచి సహకారం అందించాలని కోరుతూ గురువారం అఖిల పక్షం అద్వర్యం లో ప్రభుత్వ విప్ నల్ల...
సింగరేణి క్వాటర్లు కేటాయించాలి - మందమర్రి న్యూస్
ప్రభుత్వం సంక్షేమ వసతి గృహాలకు సింగరేణి క్వాటర్లు కేటాయించాలని ప్రభుత్వ విప్ న్నల్లలా ఓదెలు ఏరియా జీఎం కార్యాలయంలో జీఎం వెంకటేశ్వర్ రెడ్...
కంది పప్పు విక్రయకేంద్రం ప్రారంభించిన విప్ ఓదెలు
పేద ప్రజలకు భరోసా ఇవ్వాలన్నదే ప్రభుత్వం సంకల్పం అని, ప్రజల కోసం రాయితీఫై కందిపప్పు పంపిణి చేస్తోంది ప్రబుత్వ విప్ నల్లాల ఓదెలు స్పష్టం చ...
సింగరేణి వారసులకు TBGKS ఆహ్వానం - శ్రీరాంపూర్
TBGKS మాజీ అధ్యక్షుడు కెంగర్ల మల్లయ్య గారి అధ్యక్షతన ఈ నెల 8 వ తేదీన CCC శ్రీరాంపూర్ లో నిర్వహించే సమావేశానికి 'సింగరేనియన్ సన్స్...
సిఎం కెసిఆర్ ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలి ...
మందమర్రి మునిస్పాలిటి ఎన్నికలు జరిపిస్తామని సిఎం కెసిఆర్ ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని పట్టణ అఖిల పక్ష నాయకులూ డిమాండ్ చేశారు. గురువారం...
తాడి పత్రుల పంపిణీ
ప్రబుత్వం సబ్సిడీ కింద మంజూరు చేసిన తాడిపత్రులను గురువారం వ్యవసాయ అధికారి సుజాత,సారంగపల్లి సర్పంచ్ కమల్ మనోహర్ రావు రైతులకు అందజేశారు. ఈ స...
మునిస్పాల్ ఎన్నికలు నిర్వహించాలని ధర్నా...
లక్ష మంది జనాభా ఊన్న పాలక వర్గం లేక అభివృద్ధి కుంటుపడుతుందని, వెంటనే మునిస్పాల్ ఎన్నికలు నిర్వహించాలని కోరుతూ మంగళవారం మునిస్పాల్ కర్యలయ...
ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమాన్ని పరిశీలించిన ఆర్డిఓ...
18 సంవత్సరాల వయస్సు నిండిన వారు తప్పనిసరిగా ఓటరుగా నమోదు చేసుకోవాలని మంచిర్యాల అర్దిఓ అయేషా మస్రాట్ ఖానం తెలిపారు.ఆదివారం రోజున మంచిర్యా...
రైలు క్రింద పడి 2వ జోన్ వాసి మృతి...
2వ జోన్ లో నివసిస్తున్న రాజు అనే వ్యక్తీ నిన్న రాత్రి రైలు క్రింద పడి చనిపోయాడు
త్యాగాలకు నెలవైనది మొహరం పండుగ
మందమర్రి లో మొహరం పర్వదినాన్ని పురస్కరించుకొని ముస్లిం సోదరులు పీర్ల ఊరేగింపును ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నారు. మందమర్రి లోని పలు ప్రాంతా...
ఘనంగా రావణ దహనం...
సింగరేణి పాటశాల మైదానంలో ఏర్పాటు చేసిన 25 అడుగుల ఎత్తు గల భారీ రావణాసురుడి కౌట్ను దహనం చేశారు. వేలాది మంది ప్రజలు హాజరైనారు ...
ఘనంగా ముగిసిన బతుకమ్మ వేడుకలు...
తొమ్మిది రోజుల పాటు మందమర్రి లో అంబరాన్నంటిన బతుకమ్మ సంబరం సద్దుల బతుకమ్మతో ముగిసింది. పోయి రావమ్మా బతుకునిచ్చే బతుకమ్మ అంటూ చెరువుల్...
ప్రజా సేవలో యువత ముందుండాలి - మందమర్రి న్యూస్
యువకులు ప్రజా సేవలో ముందుండాలని తహశిల్దార్ ఇత్యల కిషన్ పేర్కొన్నారు. మూదు రోజులుగా స్త్ధనిక ఏమ్మార్సి కార్యాలయంలో నెహ్రూ యూత్ కేంద్రం అద్...
పోలీస్ రక్తదాన శిభిరం...
పోలీసు అమరుల సంస్మరణ వారోత్సవాల సందర్భం గా మంచిర్యాల పట్టణంలో పోలీసుల రక్తదానం శిబిరం లో పోలీసుల రక్తదానం.సరైన సమయంలో రక్తం అందకుండా ఎంత...
సేవ చేసేందుకు ముందుకు రావాలి - మందమర్రి న్యూస్
ప్రజలకు సేవ చేసేందుకు మరింత ఎక్కువమంది యువత ముందుకు రావాలని తహసిల్దార్ ఇట్యాల కిషన్ గారు పిలుపునిచ్చారు శనివారం మందమర్రి విద్యావనరుల కేం...
నేటి నుంచి ఈజీఎస్ సామాజిక తనిఖీ - మందమర్రి న్యూస్
మండలంలో ఉపాధి హామీ పనులపై సోమవారం నుంచి సామజిక తనిఖీ నిర్వహింసున్నట్లు ఎంపీడీఓ ప్రవీణ్ కుమార్ ఆదివారం తెలిపారు. జూన్ 2014 నుంచి ఆగష్టు ...
మందమర్రి లో ఎంగిలి పూల బతుకమ్మలు ప్రారంభం!
సోమవారం సాయంత్రం నుండి ఎంగిలి పూల బతుకమ్మలతో 9రోజుల బతుకమ్మలు అంబరాన్ని అంటిన సంబరంతో ప్రారంభమయ్యాయి
రేపు మీట్ యువర్ జీఎం - మందమర్రి న్యూస్
రేపు సాయంత్రం 4 నుంచి 4.30 గంటల వరకు జీఎం ఛాంబర్ లో కార్యక్రమం ఉంటుదన్నారు.ఏరియా లోని కార్మికులు,కార్మిక కుటుంబలు ఎదుర్కుంటున్న సమస్యలను నే...
ప్రతి ఒక్కరు హెల్మెట్ ధరించాలి... మందమర్రి న్యూస్
వ్యక్తిగత బద్రతను సామాజిక బద్రతగా బావించి మందమర్రి పోలీసులు మొట్ట మొదటి సారి గా హెల్మెట్ వాడకం పై వాహనం నడిపెవారికి అవఘాహన కార్యక్రమాని...
ప్రమాదంలో యువకుడికి తీవ్ర గాయాలు... మందమర్రి న్యూస్
రామన్ కాలని వద్ద గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో సుదిల్ల్ల.బానేష్ అనే యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. స్దానికులు వివరాల ప్రకారం చిన్నబూద గ...
బెల్లంపల్లిని జిల్లా చేయాలంటూ దీక్ష... మందమర్రి న్యూస్
బెల్లంపల్లి జిల్లా కేంద్రం చేయాలంటూ ఎంసిపి ఐ (యూ) ఆధ్వర్యం లో గురువారం మందమర్రి మునిస్పాల్ కార్యాలయం ముందు నాయకులూ ఒక్కరోజు దీక్షలు చేపట...
ఘనంగా భగత్ సింగ్ జయంతి - Mandamarri News
మందమర్రి ఆదర్శ (మోడల్) స్కూల్ లో రెవల్యూషన్ యూత్ స్వచ్ఛంద సంస్ధ అధ్వర్యంలో భగత్ సింగ్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. కార్యాక్రమాని...
గాంధీ జయంతి రోజు నుంచి హేల్మేత్స్ తప్పనిసరి ...
బైకులు నడిపే వారంతా అక్టోబర్ రెండు నుంచి తప్పకుండా హెల్మెట్ ధరించాల్సిందేనని సిఐ సదయ్య గారు ఆదేశాలు జారీ చేశారు . ముందుగా పోలిస...



































