మందమర్రి లో  మొహరం పర్వదినాన్ని పురస్కరించుకొని ముస్లిం సోదరులు పీర్ల ఊరేగింపును ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నారు. మందమర్రి లోని పలు ప్రాంతాల్లో  పీర్లను చావిళ్ళలోపెట్టి రంగు రంగుల విద్యుత్‌ దీపాలతో అలంకరించారు. 

Post a Comment

 
Top