మందమర్రి మండలం రామకృష్ణాపూర్ కు చెందినా సుధాకర్ రెడ్డి అనే యువకుడిని  హత్యా చేసి  శ్రీరాంపూర్ పోలీస్ స్టేషన్ సమీపం లో టాటా ట్రాలి లో తిసుకోచ్చి పడేసిన దుండగులు .సంఘటన స్థలాన్ని మంచిర్యాల ఎ ఎస్ పి విజయ్ కుమార్ పర్శిలించి రామకృష్ణాపూర్ కు చెందినా వ్యక్తి గా గుర్తింపు , హత్యా కు గ ల కారణాల పై విచారణ 
చేస్తున్న పోలీసులు .

yuvakudi daruna hatya - mandamarri srirampur

Post a Comment

 
Top