ట్రినిటీ పూర్వ విద్యార్దుల అద్వర్యంలో కొవ్వత్తుల ర్యాలి - మందమర్రి న్యూస్ A+ A- Print Email ట్రినిటీ స్కూల్ డైరెక్టర్ డేవిడ్ సర్ మృతికి సంతాపంగా ఆ స్కూల్ పూర్వ విద్యార్దులు కొవ్వత్తుల ర్యాలి చేయడం జరిగింది. ఈ ర్యాలి మందమర్రి మార్కెట్ నుంచి పాత్మాస్ ప్రేయర్ హౌస్ వరకు చేశారు.