మంచిర్యాల తహసిల్దార్ కార్యాలయం ముందు 11 రోజులు ఆశా కార్యకర్తల నిరాహార దీక్ష గా కొనసాగుతుంది.
తమ కు 15 వేల రూపాయల వేతనం చెల్లించాలని ,రెండోవ ఎ ఎం యం గుర్తించాలని ఖాళి ప్లేట్లతో నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వం
ఇన్ని రోజులు తమను శ్రమ దోపిడీ గురి చేసి ఇప్పుడు ఒక అధికార పార్టి నాయకుడు ఆశ కార్యకర్తలు అంటే ఎవరు అని అన్నాడం విడ్డురమని
అన్నారు.
Home
»
»Unlabelled
» ఆశా కార్యకార్తల సమ్మె...
Subscribe to:
Post Comments (Atom)


Post a Comment