పాకిస్థాన్ క్యాంపు వద్ద రోడ్డు ప్రమాదం ఒక్కరి మృతి A+ A- Print Email మందమర్రి పాకిస్థాన్ క్యాంపు సమీపంలో రోడ్డు పై అడ్డంవచ్చిన బర్రెను ఢికొని కాసర్ల రవి అనే వ్యక్తి మృతి చెందాడు. తలకు బలమయిన దెబ్బ తగలడం తో మృతి చెందాడు. కాసిపేట మైన్ లి SDL ఆపరేటర్ గ పని చేస్తున్నాడు
Post a Comment