మందమర్రి పట్టణంలో గణంగా వియకచావితి వేడుకలు ప్రారంభం అయ్యాయి. పట్టణంలో.ఈసారికూడా ధరలు అధికంగా ఊన్న ప్రజలు వినాయక విగ్రహాలను
కొనుగోలు చేశారు.మహిళలు మంగళహారతులతో మహాగణపతికి స్వాగతం పలికారు.

Post a Comment

 
Top