ఉద్యోగ విరమణ పొందిన బొగ్గుగని కార్మికులకు చెల్లించే కనీస పింఛన్‌ రూ.10000గా నిర్ణయించి అమలు చేయాలని తెలంగాణ రాష్ట్ర ఆల్‌పెన్షనర్‌ అండ్‌ రిటైర్డ్‌ పర్సన్స్‌ అసోసియేషన్‌ జిల్లా నాయకులు డిమాండ్‌ చేశారు. 

Post a Comment

 
Top